ప్రారంభమైన కొత్త అమావాస్య ఉత్సవాలు

1517చూసినవారు
నర్సీపట్నం మున్సిపాలిటీలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద కొత్త అమావాస్య మహోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో ఆలయంతో పాటు ఆలయం పరిసర మెయిన్ రోడ్డులో భారీ విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఈ విద్యుత్ లైటింగ్ ఆకట్టుకుంటుంది. 7న పెద జాగారం, 8న కొత్త అమావాస్యను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్