ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి

83చూసినవారు
సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో శనివారం నాతవరం మండలంలోని పలు గ్రామాల్లో కేంద్ర బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రామారావు మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఎన్నికల కోడ్ పాటించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్