వైసిపి లో చేరిన టిడిపి, సిపిఎం నాయకులు

1067చూసినవారు
వైసిపి లో చేరిన టిడిపి, సిపిఎం నాయకులు
అల్లూరి జిల్లా డుంబ్రిగుడ లో టిడిపి, సిపిఎం పార్టీ ముఖ్య నాయకులు వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అకర్షితులై అరకు పార్లమెంటు సభ్యులు గుమ్మ తనూజారాణి ఆద్వర్యంలో శనివారం వైసిపి పార్టీలో చేరారు. పార్టీ కండువాలు వేసి సాదరంగా వైసిపి పార్టీలోకి ఆమె ఆహ్వానించారు. అనేక కుటుంబాలు వైసిపి పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ప్రతి కార్యకర్తకు తదితరులకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్