8అడుగుల కొండచిలువను హతమార్చిన గ్రామస్థులు

1045చూసినవారు
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలేం గ్రామంలో 8అడుగుల కొండచిలువ గ్రామస్థులు ఆదివారం కొట్టిచంపారు. నిత్యం మహిళలు బట్టలు ఉతుకు ప్రదేశం, మరో వైపు రైతులు వ్యవసాయ పోలాలకు వెళ్లే మార్గం కావడంతో ఆ పాముని హతమార్చారు. అటుగా పలు గ్రామాలు దొడ్టవరం, గుండ్లపల్లి, ఫెదవలస వెళ్లె మార్గం కావడంతో ప్రయాణికులు నిత్యం వెళుతుంటారు.

సంబంధిత పోస్ట్