దసరా పండుగను ముగించుకున్న భవాని భక్తులు

983చూసినవారు
దసరా పండుగను ముగించుకున్న భవాని భక్తులు
అనకాపల్లి జిల్లా కోటఉరట్ల మండలంలో పలు గ్రామాల్లో దుర్గమ్మ ఊరేగింపు నిమజ్జన ఉత్సవాలను బుధవారం సాయంత్రం నుండి రాత్రి వరకు స్థానికులు ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాలలో చిడతలు డప్పులు వాయిస్తూ బాణాసంచా కాల్చుతూ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు డీజే డాన్సులతో అమ్మవారిని ఊరేగించగా, గొట్టువాడ, కైలాసపట్నం గ్రామంలో దేవుళ్ళ వేషధారణలో తోపాటు, మహిళలు చేసిన చిటికెల నృత్యాలు అందర్నీ ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్