ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజల ఆరోగ్య పరీక్షల కోసం జగనన్న సురక్ష కార్యక్రమం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామంలో బుధవారం ప్రారంభించారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా అందరికీ ఉచిత ఆరోగ్య
పరీక్షలు, ఉచిత మందులు ఇచ్చారు. ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరికి వైద్య
పరీక్షలు నిర్వహించనున్నారు.