VIDEO: విజయ డెయిరీకి రూ.75 కోట్ల నష్టం

58చూసినవారు
విజయవాడ వరదలతో విజయ డెయిరీకి రూ.75 కోట్ల నష్టం వాటిల్లింది. నేటికీ వరద నీటిలోనే విజయవాడ పాల ఫ్యాక్టరీ పనులు కొనసాగుతున్నాయి. వారం కింద 5 అడుగులు ఉన్న వరద నీరు ఈ రోజు 2 అడుగులకు చేరింది. వారం రోజులుగా కరెంటు లేకపోవడం, వర్షపు నీటితో పాలు, పెరుగు, బటర్ ప్రాసెసింగ్ యూనిట్లు పూర్తిగా పాడైపోయాయి. ఈ వరదల వల్ల దాదాపు 600 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్