రైతులకు రాజ్మా విత్తనాలు పంపిణి

58చూసినవారు
రైతులకు రాజ్మా విత్తనాలు పంపిణి
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం, లింగేటి సచివాలయంలో కూటమి నాయకులు బొంగరం పంచాయితీ జనసేన ఇన్చార్జ్ పవన్ సిద్ధార్థ్ మరియు టిడిపి బూత్ కన్వీనర్ కొర్ర శేషు ఆధ్వర్యంలో రైతులకు రాజ్మా విత్తనాలు మంగళవారం పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారి శ్రీ శుభకార్ మరియు శ్రీ సత్యరావు మరియు రైతులు పాల్గొనటం జరిగింది.

సంబంధిత పోస్ట్