మత్స్యకారుడు నాగరాజు సిఏ అయ్యాడు పూడిమడక సచివాలయంలో సన్మానం

540చూసినవారు
మత్స్యకారుడు నాగరాజు సిఏ అయ్యాడు పూడిమడక సచివాలయంలో సన్మానం
అచ్యు తాపురం మండలం పూడిమడక గ్రామం పెద్దూరుకి చెందిన ఏరిపల్లి నాగరాజు నిరుపేదమత్య్సకార కుటుంబంలో పుట్టి ఇటీవల విడుదలైన చార్టెడ్ అకౌంట్ ఫలితాల్లో ఉత్తీర్ణిత కావడంతో బీజేపీ జిల్లా మత్స్యకార సెల్ కన్వీనర్ ఓరుపుల జై శంకర్ మిత్రుల సమక్షంలో బుధవారం గ్రామ సచివాలయంలో సత్కారం చేశారు. ఈ సందర్భగా నాగరాజు మాట్లాడుతూ నా సిఏ చదువు కోసం మా ఫ్యామిలీ ఒక ఇల్లు, బోటు అమ్మి నన్ను చదివించారని తెలపారు.

సంబంధిత పోస్ట్