ప‌లు రైళ్ల రీ షెడ్యూల్‌

56చూసినవారు
ప‌లు రైళ్ల రీ షెడ్యూల్‌
హౌరా-సికింద్రాబాద్ ఫ‌లక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రీషెడ్యూల్ చేసిన‌ట్టు విశాఖ రైల్వే అధికారులు శ‌నివారం తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం 8. 30 గంట‌ల‌కు బ‌య‌లుదేరాల్సి ఉండ‌గా. 12. 30 గంట‌ల‌కు హౌరాలో బ‌య‌లుదేర‌నుంది. సమారు 4 గంట‌లు ఆల‌స్యంగా బ‌య‌లుదేర‌నుంది. అలాగే హౌరా -బెంగ‌ళూరు దురంతో ఎక్స్‌ప్రెస్ 22వ తేదీన 10. 45 గంట‌ల‌కు బ‌దులు 11. 45 గంట‌లకు హౌరాలో బ‌య‌లుదేర‌నుంది.

సంబంధిత పోస్ట్