కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్ కార్మిల ధర్నాను జయప్రదం చేయండి

55చూసినవారు
కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్ కార్మిల ధర్నాను జయప్రదం చేయండి
అనంతగిరి మండల కేంద్రంలో సిఐటియు మండల కార్యదర్శి కిల్లో మోస్య మంగళవారం విద్యుత్, ఆర్ డబ్ల్యూ ఎస్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులకు కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ శాఖలలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సిఐటియు పిలుపు మేరకు ఈ నెల 30న పాడేరులో జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్