తమ్మంగుల పంచాయతీ గిరిజనులకు తప్పని రహదారి కష్టాలు

84చూసినవారు
చింతపల్లి మండలంలోని తమ్మంగుల పంచాయతీ పరిధి వర్తనపల్లి కొండపల్లి గున్నాలు తదితర గ్రామాలకు వెళ్లే రహదారికి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాం డ్ చేస్తున్నారు. కురుస్తున్న వర్షాలతో ఉన్న రహదారి కొట్టుకుపోయి బురదమయమై వాహనాలు వెళ్ళక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఈ రహదారికి నిర్మాణం చేపట్టి తమ యొక్క రవాణా కష్టాలు తీర్చాలని కోరారు.

సంబంధిత పోస్ట్