టిట్కో గృహాలను సందర్శించిన భీమిలి ఎమ్మెల్యే

81చూసినవారు
విశాఖ భీమిలి పిఎం పాలెంలో ఉన్న టిట్కో గృహాలను గురువారం సందర్శించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో బాబు నాయకత్వంలో ఎన్నడూ లేని ఘన విజయాన్ని కూటమి అధికారం సాధించింది. గత 5 ఏళ్లలో రాష్ట్రం గాడి తప్పింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గాడిలోకి పెట్టడం జరిగింది.

సంబంధిత పోస్ట్