తగరపువలసలో రోడ్డు ప్రమాదం

66చూసినవారు
తగరపువలసలో రోడ్డు ప్రమాదం
భీమిలి నియోజవర్గం తగరపువలస సమీపంలో గురువారం రెండు ఆటోలో ఢీకొన్నాయి. రెండు ఆటోలు నుజ్జునుజ్జు అయ్యాయి. పద్మనాభం నుంచి తగరపువలస వెళ్లే రహదారిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటలో ఉన్న అప్పలూరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇరు ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్