బొత్స కుటుంబం మొత్తాన్ని ప్రజలు ఓడించారు

50చూసినవారు
బొత్స సత్యనారాయణ మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బి. వి. రామ్ ప్రశ్నించారు. అసలు అతను ఏ విధంగా గెలుస్తారో, గెలిచే అర్హత ఏ విధంగా ఉందో 48 గంటల్లోగా చెప్పాలని సవాల్ చేశారు. ఇదే అంశమై భీమిలిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బి. వి. రామ్ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్