తాగునీటి బోర్ ప్రారంభించిన దొండ రాంబాబు

1090చూసినవారు
తాగునీటి బోర్ ప్రారంభించిన దొండ రాంబాబు
బుచ్చియపేట మండలం విజయరామరాజు పేట గ్రామం లో శాసనసభ్యులు కరణం ధర్మ శ్రీ ఆదేశాలతో మంగళవారం చెర్చ్ మహంతి సహాయ సహకారాలతో హై స్కూల్ ప్రాంగానంలో త్రాగునీటి బోరుకు టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసిన జిల్లా జెడ్పీటీసీల ఫోరం అధ్యక్షులు బుచ్చియపేట జెడ్పీటీసీ శ్రీ దొండా రాంబాబు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ యల్లపు విజయకుమార్, వార్డ్ మెంబెర్స్, గ్రామ నాయుకులు, స్కూల్ చైర్మన్ గారు టీచర్స్*, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్