జీపు బోల్తా ఇద్దరు మృతి

11051చూసినవారు
జీపు బోల్తా ఇద్దరు మృతి
చింతపల్లి మండలంలోని సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం. అన్నవరం వారపు సంత చూసుకొని 15 మంది ప్రయాణికులతో చింతపల్లి వైపు వెళ్తున్న జీపు మండలంలోని కుడుముసారి పంచాయతీ పరిధి భీమనపల్లి సంపంగిపుట్టు వద్ద జీపుకు బ్రేకులు ఫెయిల్ అయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. తీవ్ర గాయాలతో ఉన్న 14 మందిని లోతుగెడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్