బిజెపి సభ్యత్వ నమోదు ప్రారంభం

81చూసినవారు
బిజెపి సభ్యత్వ నమోదు ప్రారంభం
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమార్ స్వామి పిలుపుమేరకు చోడవరం మండలంలోబి జె పి సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం అనకాపల్లి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు జేవిఎస్ రాజు ప్రారంభించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రైతులందరూ చురుగ్గా పాల్గొనీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని అందరికీ ఇప్పించాలని ఆయన కోరారు. జిల్లా అధ్యక్షుడు డి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్