అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వినోద్ బాలు

57చూసినవారు
అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వినోద్ బాలు
ఆంధ్రప్రదేశ్ అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉత్తరాంధ్ర రక్తదాన ప్రచారకర్త వందేమాతరం బ్లడ్ బ్యాంక్ చైర్మన్ వినోద్ బాలు నియమితులయ్యారు. ఈ మేరకు సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్ పర్సన్ గూడూరు సీతామహాలక్ష్మి ఈ మేరకు బుధవారం నియామక ఉత్తర్వులు అందజేశారు. వినోద్ బాలు దశాబ్ద కాలంగా రక్తదానంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తూ 1000 రక్తదాన శిబిరాలు నిర్వహించి 54 వేల యూనిట్లకు పైగా రక్తం సేకరించారు.

సంబంధిత పోస్ట్