సీఎం సహాయ నిధికి రూ. 1, 01, 116 విరాళం

74చూసినవారు
సీఎం సహాయ నిధికి రూ. 1, 01, 116 విరాళం
విశాఖలోని ఏయూ రిటైర్డ్ టీచర్స్ మ్యూచువల్ ఎయిడెడ్‌కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యులు మంగళవారం ఏయూ రిజిస్ట్రార్ ధనుంజయరావును కలిశారు. విజయవాడ వరద బాధితులకు తమవంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 1, 01, 116 అందజేయాలని కోరారు. ఈ మేరకు చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్