చెస్ టోర్నీ విజేత‌కు అభినంద‌న‌లు

64చూసినవారు
చెస్ టోర్నీ విజేత‌కు అభినంద‌న‌లు
ఇటీవల నెల్లూరులో జరిగిన ఆల్ ఇండియా చెస్ టోర్నీమెంట్ లో విశాఖ‌లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నశ్రీ చాణక్య డిగ్రీ కళాశాల లో బి. బి. ఏ చదువుతున్న విద్యార్థి ఆదిత్య వరుణ్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా విద్యార్థి ఆదిత్య వరుణ్ ను , కళాశాల ప్రతినిధులను ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఇ. ఎన్. ధనుంజయ రావు గురువారం అభినందించి శుభాకాంక్షలు తెలియజేసారు

సంబంధిత పోస్ట్