బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ

55చూసినవారు
అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా కంపెన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు17 మందికి రూ. 5 లక్షల చొప్పున చెక్కులు శనివారం పంపిణీ చేసినట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పార్టీకి చెందిన నాయకులు వైసిపి తరపున చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేసి వారిని పరామర్శించినట్లు తెలిపారు. గాయపడిన 38 మందికి కూడా రూ. లక్ష చొప్పున చెక్కులు అందజేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్