ఘ‌నంగా పద్మ విభూషణ్ సచ్చిదానందమూర్తి శతజయంతి

70చూసినవారు
ఘ‌నంగా పద్మ విభూషణ్ సచ్చిదానందమూర్తి శతజయంతి
పద్మ విభూషణ్ ఆచార్య సచ్చిదానందమూర్తి శతజయంతిని పురస్కరించుకొని విశాఖ‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయం తత్వ శాస్త్ర విభాగం ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం కార్య‌క్ర‌మం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగాఆచార్య సచ్చిదానందమూర్తి ప్రతిపాదించిన విప్లవాత్మక వేదాంతంపై ఏయూ పూర్వ వీసీ ఆచార్య పి జార్జ్ విక్టర్ ప్రసంగించారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ నరసింహారావు మాట్లాడుతూ ఏయూకి వన్నెతెచ్చిన
కొద్దిమందిలో సచ్చిదానందమూర్తి ఒకరిన్నారు.

సంబంధిత పోస్ట్