ప్రకృతి వ‍్యవసాయంతోనే మానవ మనుగడ

52చూసినవారు
ప్రకృతి వ‍్యవసాయంతోనే మానవ మనుగడ
ప్రకృతి పరంగా పండించిన పంటలే రోగ రహిత మానవ మనుగడకు ఆధారమని కళాభారతి అధ్యక్షుడు ఎం. ఎస్. ఎన్ రాజు అన్నారు. ప్రకృతి వ్యవసాయ దారుల సేవా సంఘం ఆదివారం విశాఖలోని విశాలాక్షి నగర్, బీవీకే కళాశాలలో నిర్వహించిన రైతుల ఉగాది పురస్కర సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘం అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రసాయన రహిత పంటల పెంపకం, వాడకానికి జనం అలవాటు కావాలని అన్నారు.

సంబంధిత పోస్ట్