సంప‌త్ వినాయ‌గ‌ర్ ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు

51చూసినవారు
విశాఖ జిల్లాలో ప్ర‌సిద్ధి చెందిన సంప‌త్ వినాయ‌గ‌ర్ ఆల‌యంలో వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు శ‌నివారం ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. వేలాది మంది భ‌క్తులు త‌ర‌లివ‌చ్చి ఘ‌న‌నాథుడ్ని ద‌ర్శించుకున్నారు. ఉద‌యం నాలుగు గంట‌ల‌కు ఉత్స‌వాలు ప్రారంభం కాగా. 11 గంట‌ల త‌రువాత వినాయ‌క పూజ‌ను నిర్వ‌హించారు. ప్ర‌త్యేక హోమాలు కూడా నిర్వంచారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రాలు ఘ‌న‌నాథుడ్ని ద‌ర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్