గీతా నారాయ‌ణ్‌కు వైశాఖేశ్వర ఎక్స్‌లెన్స్ అవార్డు

66చూసినవారు
గీతా నారాయ‌ణ్‌కు వైశాఖేశ్వర ఎక్స్‌లెన్స్ అవార్డు
విశాఖకు చెందిన కూచిపూడి నృత్యకారిణి సూదగాని గీతా నారాయ‌ణ్ వైశాఖేశ్వర ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు ఎంపిక‌య్యారు. ఈ మేరకు నిర్వాహకులు గురువారం మీడియాకు వివరాలు అందజేశారు. ఖ్యాతిగాంచిన న‌ట‌రాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వ్యవ‌స్థాప‌క అధ్యక్షులు బ‌త్తిన రంగ విక్రమ్ కుమార్‌ సార‌ధ్యంలో క‌ళాభార‌తి ఆడిటోరియంలో ఈ నెల 27, 28, 29 తేదీల‌లోజరగనున్న ఉత్సవాల్లో ఆమెకు అవార్డు అందజేస్తారు.

సంబంధిత పోస్ట్