పరవాడలో సిఐటియూ సమ్మె

60చూసినవారు
పెందుర్తి పరిధి పరవాడలో శుక్రవారం భారత కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మెలో భాగంగా సినిమా హాల్ జంక్షన్లో శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ. అసంఘటిత రంగ కార్మికుల సమగ్ర చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం మతతత్వ విధానాల నశించాలని వ్యవసాయానికి గిట్టుబాటు ధర కల్పించాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్