శాస్త్రోక్తంగా వైకుంఠ వెంకటేశ్వర స్వామి విగ్రహా ప్రతిష్ట..

55చూసినవారు
శాస్త్రోక్తంగా వైకుంఠ వెంకటేశ్వర స్వామి విగ్రహా ప్రతిష్ట..
కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి విగ్రహా ప్రతిష్ట అంగరంగ వైభవంగా బుధవారం నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాజువాక 65 వ వార్డు పరిధి వాంబే కాలనీ కొండపై నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి బుదవారం ఉత్తరాంధ్ర షాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి స్వామి , కాండూరి వెంకటరమణాచార్యులు శాస్త్రోక్తంగా పూజలు చేసి విగ్రహ ప్రతిష్ట చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్