ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా బ్యాటర్లు రెచ్చిపోయారు. ఐపీఎల్లో రెండో రికార్డు స్కోరును నమోదు చేశారు. 20 ఓవర్లలో KKR 7 వికెట్లు కోల్పో
యి 272 పరుగులు చేసింది. ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోరు ఇదే. నరైన్ 85, రఘువంశీ 54, రింకే 26, రస్సెల్ 41 పరుగులతో రెచ్చిపోయి ఆడారు. కాగా 277 పరుగులతో SRH తొలి స్థానంలో ఉంది.