గర్భగుడిలో విగ్రహాలను తాకిన వరద నీరు

65చూసినవారు
విశాఖ జిల్లా గాజువాక లో భారీ వర్షాల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ బిసి గేట్ శివాలయంలో వరద నీరు భారీగా చేరింది. గర్భగుడిలో ఉన్న విగ్రహాలను వరద నీరు తాకింది. ఆలయం మొత్తం సోమవారం ఉదయం నుంచి భారీ వరద నీరు చేరడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. వరద నీరును తొలగించే ప్రయత్నాలను అక్కడ నిర్వాహకులు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది.

సంబంధిత పోస్ట్