ఉమ్మడి విశాఖ జిల్లాలో 16 మంది తహసీల్దారుల బదిలీ

70చూసినవారు
ఉమ్మడి విశాఖ జిల్లాలో 16 మంది తహసీల్దారుల బదిలీ
ఉమ్మడి విశాఖ జిల్లాలో 16 మంది తహసిల్దార్లను బదిలీ చేసినట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆదివారం రాత్రి వీరికి పోస్టింగ్ లను కేటాయించామన్నారు. ఎనిమిది మంది విశాఖ జిల్లాలోనూ, ఐదుగురు అనకాపల్లి జిల్లా, ముగ్గుని అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ చేసినట్లు ఆయన వెల్లడించారు. వీరంతా వారికి కేటాయించిన మండలాల్లో తక్షణం బాధ్యతలు స్వీకరించాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్