హుకుంపేట: శంకుస్థాపన, గృహప్రవేశాలకు హాజరైన ప్రాజెక్టు అధికారి అభిషేక్

54చూసినవారు
హుకుంపేట: శంకుస్థాపన, గృహప్రవేశాలకు హాజరైన ప్రాజెక్టు అధికారి అభిషేక్
దేశంలోని ఆదిమ జాతి గిరిజనుల అభ్యున్నతి కోసం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముగారు రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం కింద, పీఎం జన్మన్ పథకం ద్వారా 28 ఇండ్ల శంఖస్థాపన మరియు 2021-22 గ్రామీణ అవాస్ యోజనలో 18 ఇండ్ల గృహ ప్రవేశం జరిగింది. ప్రాజెక్టు అధికారి వి. అభిషేక్, హౌసింగ్ ఇంజనీరు వంతినిభ రాజుబాబుతో కలిసి దుర్గం పంచాయతీ గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్తుల సమస్యలకు పరిష్కారం హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్