మాడుగుల: విద్యుత్తు చార్జీలు తగ్గించాలి

56చూసినవారు
మాడుగుల: విద్యుత్తు చార్జీలు తగ్గించాలి
విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ మాడుగుల మండలంలో శంకరం పంచాయితీ బొడ్డరేవు గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోశనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఇ.నరసింహమూర్తి, కే భవాని మాట్లాడుతూ రాష్ట్రంలోఉన్న ప్రజలందరికీ గతంలోవాడుకున్న విద్యుత్తుకు నేడు బిల్లులు కట్టించుకునే విధానం మానుకోవాలని, విద్యుత్ చార్జీల్లో ఇంధన సర్దుబాటు ట్రూ ఆఫ్ చార్జీలు సెస్సులు వెంటనే రద్దు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్