పర్తి యాత్రను విజయవంతం చేయండి

72చూసినవారు
పర్తి యాత్రను విజయవంతం చేయండి
వచ్చే నెలలో జరగను అనకాపల్లి జిల్లా పర్తి యాత్రను విజయవంతం చేయాలని అనకాపల్లి జిల్లా శ్రీ సత్య సాయి సేవాసమితి జిల్లా అధ్యక్షులు కే అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. ఆదివారం మాడుగుల సత్య సాయి మందిరానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ. అక్టోబర్ నెలలో23. 24. 25తేదీలలో అనకాపల్లి జిల్లా ప్రశాంతి పర్తి యాత్ర కార్యక్రమం వివరాలు తెలియజేస్తూ. ఈ యాత్ర కి సుమారు 2000మంది అనకాపల్లి జిల్లా నుండి బయలుదేరుతున్నట్టు చెప్పరు.

సంబంధిత పోస్ట్