మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతం చేయాలి

58చూసినవారు
మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతం చేయాలి
సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఆదివారం విశాఖ నగర పరిధిలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కె కె రాజు కోరారు. ఉత్తర పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలా భావించిన జగన్‌ మరోసారి ప్రజలలో మమేకం కావడానికి సిద్ధం యాత్ర నిర్వహిస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్