చెన్నై కు ప్రయాణమైన కోల్ కత్తా నైట్ రైడర్స్ టీమ్

575చూసినవారు
వైయస్ఆర్ స్టేడియంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ కు మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ అనంతరం కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు చెన్నై కు ప్రయాణమైంది. ఆ జట్టు తమ తదుపరి మ్యాచ్ ఈ నెల 8వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ తో చెన్నై లో ఆడనుంది. ఆ మ్యాచ్ కోసం గురువారం మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయం నుండి విమానంలో చెన్నై కు బయలుదేరివెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్