ఘనంగా అక్కినేని నాగేశ్వరరావు జయంతి

79చూసినవారు
ఘనంగా అక్కినేని నాగేశ్వరరావు జయంతి
నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శతజాయంతి ఉత్సవాలను విశాఖ పౌర గ్రంధాలయంలో ఆదివారం రాత్రినిర్వహించారు. ముందుగా అక్కినేని నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపీ ట్రాన్స్ కో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డాక్టర్ కోనాడ వెంకటరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కళారంగానికి అక్కినేని స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. కార్యక్రమంలో మోహన్, హేమ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్