తెలుగు స‌ద‌స్సుకు స‌న్‌మూర్తికి ఆహ్వానం

58చూసినవారు
తెలుగు స‌ద‌స్సుకు స‌న్‌మూర్తికి ఆహ్వానం
విశాఖ‌కు చెందిన ప్రముఖ సామాజిక విశ్లేషకులు, రచయిత, వక్త సన్ మూర్తికి నవంబర్ 22, 23 తేదీలలో ఖతార్ రాజధాని దోహాలో జరగబోవు 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ఆహ్వానం అందింది. ఆంధ్ర కళావేదిక (దోహా) అమెరికా తెలుగు సాహిత్య వేదిక, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంయుక్త నిర్వహణలో జరిగే తెలుగు సదస్సుకు అధ్యక్షులు వెంకప్ప భాగవతుల ఆహ్వాన పత్రాన్ని పంపించార‌ని ఆదివారం స‌న్‌మూర్తి తెలిపారు.

సంబంధిత పోస్ట్