విశాఖ అధికారుల వల్లే రైల్వే జోన్‌ ఆలస్యం

76చూసినవారు
విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయదలచిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జీవీఎంసీ అధికారులు తగిన స్థలం కేటాయించాకే పనులు ప్రారంభమవుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు. 2024 - 25కి సంబంధించిన రైల్వే బడ్జెట్‌పై ఆయన ఢిల్లీలో మాట్లాడారు. విశాఖ జిల్లా అధికారుల వల్లే జోన్‌ పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్