టీడీపీ శంఖారావం సభలో ఉద్రిక్తత

15877చూసినవారు
ఉత్తర నియోజక వర్గం పరిధి బిర్లాజంక్షన్ వద్ద సోమవారం టీడీపీ నిర్వహించిన శంఖారావం సభలో టీడీపీ రాష్ట్ర నాయకులకు చేదు అనుభవం ఎదురయ్యింది. యువనేత నారాలోకేష్ ను కలిసేందు వెళ్తున్న రాష్ట్ర నాయకులతో పాటుగా వార్డు నాయకులను సైతం లోకేష్ వ్యక్తిగత భద్రత ( బౌన్సర్ లు ) సిబ్బంది అనుమతించకపోవడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. దింతో అసహనం వ్యక్తం చేసిన టీడీపీ వార్డు నాయకులు కార్యక్రమాన్ని వీక్షించకుండా వెనుతిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్