వందేభారత్‌ రైలులో ప్రయాణించిన కేంద్రమంత్రి

74చూసినవారు
రాయపూర్‌-విశాఖ మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు సోమవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం కేంద్రమంత్రితో పాటు విశాఖ ఎమ్మెల్యేలు, విశాఖ భరత్‌, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌, డీఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్‌ తదితరులు వందేభారత్‌ రైలులో ప్రయాణించారు. వందేభారత్‌ రైలులో సౌకర్యాలకు ఫిదా అయ్యారు.

సంబంధిత పోస్ట్