ఎన్ఏడి ఫ్లైఓవర్ పై వ్యాన్ బోల్తా

66చూసినవారు
విశాఖ గురుద్వార్ నుంచి బెంగళూరు నేషన్ సీట్లు లోడుతో వెళ్తున్న వ్యాన్ ఎన్ఏడి వంతెన పై శనివారం వేకువ జామున అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి పరిస్థితి సమీక్షించారు. ప్రమాదంలో డ్రైవర్ సూరి కొండలరావుకి ఎటువంటి గాయాలు కాకుండా బయటపడడం, ఎటువంటి ప్రాణం నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్