లోకేష్ ని కలిసిన అల్లూరి జిల్లా టీడీపీ నాయకులు

50చూసినవారు
లోకేష్ ని కలిసిన అల్లూరి జిల్లా టీడీపీ నాయకులు
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ని అల్లూరి జిల్లా టీడీపీ నాయకులు గిడ్డి ఈశ్వరి, దొన్నుదొరలు మంగళవారం అమరావతి కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఏజెన్సీలో పరిస్థితులు వర్షాభావ నష్టాలు ఇటీవల కొండ చర్యలు పడి గిరిజనులకు కలిగిన నష్టము పంట నష్టం తదితర వివరాలు లోకేశ్ వివరించారు. ఏజెన్సీకి కావాల్సిన సదుపాయాలు కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్