ఉగాది పురస్కరించుకుని పెందుర్తి నియోజకవర్గంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి మంగళవారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. సహస్రనామార్చనను ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వైదికపూ ఉంచి ఊరేగించారు. అనంతరం శాస్రో్తక్తంగా నిత్యకల్యాణం నిర్వహించారు.