ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరే

50చూసినవారు
ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరే
కాంగ్రెస్ రెండో విడత జాబితాను విడుదల చేసింది. 6 లోక్ సభ స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. లోక్ సభ స్థానాల్లో విశాఖ- సత్యనారాయణరెడ్డి, అనకాపల్లి-వేగి వెంకటేష్, ఏలూరు- లావణ్య కావూరి, నర్సరావుపేట- గర్నెపూడి అలెక్సాండర్, నెల్లూరు-కొప్పుల రాజు, తిరుపతి- చింతా మోహన్ పేర్లను ప్రకటించింది.

సంబంధిత పోస్ట్