మాజీ వైసీపీ నేతలకు MLA టికెట్

86178చూసినవారు
మాజీ వైసీపీ నేతలకు MLA టికెట్
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏపీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. దీంట్లో ఇటీవల వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు టికెట్ లభించింది. టెక్కలి నుంచి కిల్లి కృపారాణి, పూతలపట్టు నుంచి ఎం.ఎస్. బాబు పేర్లను హైకమాండ్ ఖరారు చేసింది. వీరిద్ధరికీ వైసీపీలో టికెట్ రాకపోవడంతో ఇటీవలే షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సంబంధిత పోస్ట్