వీడిఏ పాయింట్స్ అమలు చేయాలి

50చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి విడుదల చేసే వీడీఏ కరువు భత్యం ఫార్మా పరిశ్రమల అన్నింటిలో అమలు చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం పెందుర్తి నియోజకవర్గం పరవాడ ఫార్మాసిటీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ పరిశ్రమగా ఉన్న గత 12 ఏళ్లుగా వీడీఏ జీవో సవరించకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యమన్నారు.

సంబంధిత పోస్ట్