నష్టపరిహారం ఇప్పిస్తా

78చూసినవారు
నష్టపరిహారం ఇప్పిస్తా
సముద్రంలో బోటు అగ్నిప్రమాదానికి గురైన బాధితులను విశాఖ దక్షిణ ఎమ్మల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ సోమవారం పరామర్శించారు. బోట్ లో ఉన్న 5 గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో వారితో ఎమ్మెల్యే ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. సుమారు రూ. 35 లక్షలగల బోట్ కాలిపోయిందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్పందిస్తూ అధికారులతో మాట్లాడని నష్టపరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్