విశాఖ కోర్టుకు హాజరైన నారా లోకేష్

73చూసినవారు
విశాఖ కోర్టుకు హాజరైన నారా లోకేష్
ఒక పత్రిక పై పరువు నష్టం దావా కేసుకు సంబంధించి విశాఖ కోర్టుకు మంత్రి నారా లోకేష్ శుక్రవారం హాజరయ్యారు. తప్పుడు కథనాలు ప్రచురించిన ఆ పత్రికపై లోకేష్ రూ. 75 కోట్లకు పరువు నష్టం దావా కేసు వేశారు. ఉద్దేశపూర్వకంగానే ఆ పత్రిక తనపై బురదజల్లేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. అందుకే కోర్టులో పిల్ దాఖలు చేశానని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్