దక్షిణాది భాషల అధ్యయనంతోనే జాతీయ సమైక్యత

80చూసినవారు
దక్షిణాది భాషల అధ్యయనంతోనే జాతీయ సమైక్యత
త్రిభాష సూత్రం ఈ దేశానికి శ్రేయస్కరమని, హిందీ ప్రాంతీయులు తప్పనిసరిగా ఏదో ఒక దక్షిణ భారతీయ భాషను నేర్చు కోవాలని అప్పుడే జాతీయ సమైక్యత సాధ్యమని పద్మభూషణ్, విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అన్నారు. అరవింద్ ఘోష్ - హిందీ అనే అంశంపై ఢిల్లీలోని నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ హిందీ సమ్మేళనాన్ని గురువారం ఆచార్య యార్లగడ్డ ప్రారంభించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్